Monday, April 29, 2024

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఐఏఎస్ భాను

ఐఏస్ అధికారి భాను, తిరుపతి బోర్డు మెంబర్ శివకుమార్ ఈ రోజు షిరిడి సాయి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఐఏఎస్ ఆఫీసర్ భాను, తిరుపతి బోర్డు మెంబర్ శివ కుమార్ లకు షిరిడి సాయిబాబా ట్రస్ట్ మెంబర్ సచిన్ తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement