Friday, April 26, 2024

సరైన సమయంలో నా నిర్ణయం ప్రకటిస్తా.. రాజగోపాల్ రెడ్డి

సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పార్టీ మార్పుపై గతంలో మాట్లాడిన మాటలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. కేసీఆర్ ను ఓడించే పార్టీ నుంచే పోటీ చేస్తానన్నారు. అమిత్ షాను కలిసింది నిజమేనన్నారు. చండూర్ లో రాజకీయ సమావేశం కాదన్నారు. డెవలప్ మెంట్ నిధులు నియోజకవర్గానికి రాకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement