Wednesday, May 8, 2024

చెన్నూరులో వంద పడకల ఆస్ప‌త్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాల్క సుమ‌న్‌ కృతజ్ఞతలు

చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి వంద పడకల ఆస్పత్రి మంజూరు చేస్తూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మండలానికి ఆస్పత్రి మంజూరు చేశారని ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ పేర్కొన్నారు. ఇందుకుగాను నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement