Sunday, April 28, 2024

Gold : భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎంతంటే…

ఈ మధ్య ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ‌ మార్కెట్ లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం బంగారం ధరలు 760లకు పై పెరగ్గా, వెండి ధరలు 2వేలకు పై పెరిగింది.

- Advertisement -

22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,870 ఉంది.. ఇక వెండి ధర కిలో 84,000 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64,100, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.69,870 లుగా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్ లో 84,000 వద్ద కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement