Tuesday, May 7, 2024

బిపిన్ రావత్ క్షేమంగా వుండాలి: రాహుల్ ఆంకాక్ష

తమిళనాడులోని కూనురులో ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్‌ జనరల్ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. ఈ ఘటనలో రావత్ భార్య మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. బిపిన్ రావత్ క్షేమంగా వుండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement