Sunday, April 28, 2024

హేమంత్ హత్య కేసును 4 నెలల్లో పూర్తి చేయాలి: హై కోర్టు

ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్ పరువు హత్య కేసును నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది హైకోర్టు. సెప్టెంబర్ 2020 హైదరాబాదులో హేమంత్ అనే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కాగా అమ్మాయి తరఫున తల్లిదండ్రులతో పాటు మరికొంత మరికొంతమంది వారి బంధువులు హత్య చేయించారు. ఈ కేసులో అవంతి తల్లిదండ్రులతో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement