Thursday, May 2, 2024

త్వ‌ర‌గా కోలుకోండి మామ – చిరంజీవికి సాయిధ‌ర‌మ్ తేజ్ ట్వీట్

క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ విజృంభ‌న కొన‌సాగుతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే కరోనా బారిన ప‌డ్డారు. వారిలో కొంత‌మంది కోలుకుంటున్నారు. కాగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి తాజాగా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు. దాంతో హీరో, చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి మామ అని ట్వీట్ చేశాడు. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాము…మీకు మరింత శక్తి రావాల‌ని ట్వీట్ చేశాడు సాయి ధ‌ర‌మ్ తేజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement