Monday, May 20, 2024

Breaking: వెల్దండలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 4600 డిటోనేటర్లు, 20 జిలెటిన్ స్టిక్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాాద్ నుంచి కల్వకుర్తికి తరలిస్తుండగా పట్టుబడ్డాయి. ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement