Thursday, May 2, 2024

Breaking: టాటా గ్రూప్ మాజీ ఛైర్మ‌న్ సైరస్ మిస్త్రీ మృతి

టాటా గ్రూప్ మాజీ ఛైర్మ‌న్ గా పనిచేసిన సైరస్ మిస్త్రీ మృతిచెందారు. వ్యాపారదిగ్గజం షాపూర్ జీ పల్లోంజి కుమారుడు సైరస్ మిస్త్రీ.రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ చనిపోయారు. సైరస్ మిస్త్రీ రతన్ టాటాతో విబేధించి టాటా నుంచి బయటకు వచ్చారు.ముంబై సమీపంలోని ఫాల్ఘర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement