Thursday, May 2, 2024

National : మాజీ రాష్ట్ర‌ప‌తికి జ్వ‌రం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌…..ఆసుప‌త్రిలో చికిత్స‌..

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. పుణెలోని భారతీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement