Thursday, May 9, 2024

ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోలకు గాయాలు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈరోజు ఉదయం సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు గాయపడ్డారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో జవాన్లు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement