Friday, May 3, 2024

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐరుగురు మృతి

తమిళనాడు కడలూరు జిల్లా తిరుచ్చి- చెన్నై జాతీయ రహదారిపై వెప్పూర్‌ వద్ద ఆరు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. రెండు ప్రైవేట్ బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.. ఈ ప్ర‌మాదంలో కారులో కారు నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చెన్నైలోని నంగనల్లూరుకు చెందిన వారిగా తెలుస్తోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement