Wednesday, May 1, 2024

Breaking: రూ.2వేల నోట్ల మార్పిడికి అక్టోబర్ 7వరకు గడువు పొడిగింపు

రూ.2వేల నోట్ల మార్బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది. అందువల్ల ఇంకా ఎవరైనా రూ.2 వేల నోట్లను మార్చుకోకుండా అలానే పెట్టుకొని ఉంటే.. వెంటనే త్వరపడి మార్చుకోవాలని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement