Wednesday, May 1, 2024

ఈపీఎఫ్‌ వడ్డీ.. 8.15 శాతానికి కేంద్రం ఓకే

ఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది. ఈమేరకు ఈపీఎఫ్‌ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement