Monday, May 6, 2024

తెలంగాణలో ఆ పరీక్ష వాయిదా

తెలంగాణలో గురుకుల కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన TSWRJC CET పరీక్షను కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నామని త్వరలోనే పరీక్ష జరిగే తేదీని వెల్లడిస్తామని సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలిపారు. కాగా ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 3వ తేదీ
వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం
ఉండగా.. పూర్తి వివరాలకు 180042545678కు ఫోన్ చెయ్యాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement