Monday, April 29, 2024

న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్స్

నేటి ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌యిన స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నానికి నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడి 53,760కి పెరిగింది. నిఫ్టీ 111 పాయింట్లు ఎగబాకి 16,049 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి.. హిందుస్థాన్ యూనిలీవర్ (2.87%), టైటాన్ (2.84%), మారుతి (2.55%), ఎల్ అండ్ టీ (2.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.19%). టాటా స్టీల్ (-2.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.54%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.28%), విప్రో (-1.93%), డాక్టర్ రెడ్డీస్ (-0.84%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement