Saturday, May 4, 2024

Breaking: బీజాపూర్ లో ఎన్ కౌంట‌ర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మందు గుండు సామాగ్రి, ఆయుధాలు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల నుంచి కొందరు మావోలు తప్పించుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement