Tuesday, May 21, 2024

రేపే ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు నేడు విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11.00 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నారు. ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11.45 గంటలకు ఈసెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎంసెట్‌ ఫలితాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ను సంప్రదించొచ్చు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు జులై 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తే, ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షలు జులై 30, 31వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement