Thursday, May 2, 2024

దుబాయ్ వెకేష‌న్ లో రోజా-ఇసుక దిబ్బ‌ల‌పై నుంచి జారిన మంత్రి

దుబాయ్ వెకేష‌న్ కి త‌న కుటుంబంతో క‌లిసి వెళ్లారు మంత్రి రోజా..అక్కడి ఎడారిలో భర్త, కూతురు, కొడుకుతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇసుక దిబ్బలపై నుంచి జారుతూ, తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఆనందకరమైన సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement