Friday, May 17, 2024

Breaking: బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజేఎస్, వైఎస్ఆర్టీపీ విద్యార్థి నేతలు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకొని భైంసా పీఎస్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement