Monday, April 29, 2024

సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యానికి – రూ.కోటి విరాళం

భద్రాచలం : భారత్ బయోటెక్ సంస్థ వారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి చెందిన ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు.దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమానికి .. భారత్ బయోటెక్ సంస్థ దేవస్థానం ఖాతాలో కోటి రూపాయలు జమ చేయ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement