Sunday, April 28, 2024

వెంక‌య్య‌నాయుడుని క‌లిసిన‌..అక్క‌రమాని విజ‌య‌నిర్మ‌ల‌..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం అభివృద్ధిపై పలు అంశాలు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి విజయనిర్మల తెలియజేశారు. భవిష్యత్తులో విశాఖపట్నం దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందుతుందని దానికి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement