Thursday, March 28, 2024

West Godavari: బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య ఘర్ణణ

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో బీహార్, మధ్యప్రదేశ్ కూలీల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు కూలీలకు గాయాలయ్యాయి.  విషయం తెలిసిన జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

ఇది కూడా చదవండి: Diwali special: మహేష్ బాబుకు గిఫ్టులు పంపిన వవన్ కల్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement