Monday, April 29, 2024

గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో ఉప స‌భాప‌తి ప‌ద్మారావు


73వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని సికింద్రాబాద్ టకార బస్తీలోని తన నివాసం వద్ద ఉప సభాపతి తిగుల్ల పద్మారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నేత‌లు, తదిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement