Friday, March 29, 2024

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ అజేయ కల్లం జాతీయ జెండాను ఎగురవేసారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ కే.ధనంజయ రెడ్డి, సీఎం స్సెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.హరికృష్ణ, సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement