Monday, April 29, 2024

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు…కొత్తగా ఎన్నో తెలుసా ?

దేశంలో కరోనా కేసులు మళ్లీ అదే స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,57,299 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి 4,194 మంది మృతి చెందారు.అలాగే మరోవైపు 3,57,630 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2.62 కోట్లు చేరాయి. ఇందులో ఇప్పటి వరకు 2.30 కోట్ల‌కుపైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ‌వ్యాప్తంగా క‌రోనా కారణంగా 2,95,525 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 29.23 లక్ష‌ల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement