Saturday, May 4, 2024

IPL : ఆరు వికెట్ల తేడాతో ముంబై పై గెలిచిన‌ సీఎస్కే

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన‌ 49వ ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్కే జ‌ట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు చేసింది.

అనంత‌రం 140 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే జ‌ట్టు 17.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్ట‌పోయి 140 ప‌రుగులు చేసింది. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజ‌య ఢంకా మోగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement