Wednesday, May 1, 2024

Covid Update : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కొత్తగా ఎన్నంటే?

దేశంలో క‌రోనా పాజిటివిటి రేట్ రోజురోజుకు త‌గ్గుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2424 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,1,437కు చేరింది. ఇందులో 4,40,57,544 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,814 మంది మృతిచెందారు. మరో 28,079 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనాకు 12 మంది బలవగా, 2923 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement