Monday, April 29, 2024

GHMC ఆఫీస్ లో కరోనా రిబ్బన్ కటింగ్

తెలుగు రాష్ట్రాలపై కరోనా మహమ్మారి మరోసారి పగబట్టిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా జిహెచ్ఎంసి కార్యాలయంలో కూడా ఈ మహమ్మారి కలకలం రేపింది. చీఫ్ ఇంజనీర్ విభాగంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో వారు ఉండే 5వ ఫ్లోర్ కి సంబంధించి ఉన్న ఉద్యోగులందరికీ అధికారులు సెలవు ప్రకటించారు. 5వ ఫ్లోర్ మొత్తం శానిటైజ్ చేయించారు. మరోవైపు కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో నేటి నుండి విద్యాసంస్థలకు తాత్కాలిక మూసివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement