Friday, April 26, 2024

ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా… కారణం ఒక విద్యార్థి !!

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో భాగంగా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. అయితే అందులో విద్యార్థులే ఎక్కుబాగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని ఒకే ఇంట్లో ఏకంగా 21 మందికి కరోనా సోకింది. దానికి కారణం ఓ విద్యార్థి.

రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఆ విద్యార్థి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అతడికి కరోనా సోకగా.. అది క్రమంగాఇతరులకూ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని మొత్తం ఐసోలేషన్ లో ఉంచిన వారికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement