Thursday, May 2, 2024

దేశంలో క‌రోనా త‌గ్గుముఖం.. కొత్తగా 5221 మందికి కరోనా పాజిటివ్‌

దేశంలో కొత్తగా 5221 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,00,580కు చేరింది. ఇందులో 4,39,25,239 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 5,28,165 మంది మరణించారు. ఇంకా 47,176 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 5975 మంది కరోనా నుంచి బయటపడగా, 11 మంది మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement