Thursday, April 25, 2024

Covid Update : స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా.. కొత్త‌గా 1,574 మందికి పాజిటివ్..

దేశంలో మొన్న‌టిదాక వెయ్యిలోపు ఉన్న క‌రోనా కేసుల సంఖ్య నిన్న రెండు వేల‌కు చేరింది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో 1,65,901 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,574 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,50,662కి చేరింది. ప్రస్తుతం దేశంలో 18,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంటల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,29,008కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement