Thursday, May 2, 2024

ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి కూలింగ్​ గ్లాసెస్​ అందజేత ..

వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్​లో టీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎండలో డ్యూటీ చేస్తున్నా ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్​ గ్లాసెస్​ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి కూలింగ్​ గ్లాసెస్​ ట్రాఫిక్ సిబ్బంది ఉపయోగించుకోవాలని సిపి సూచించారు. కార్యక్రమంలో డిసిపి పుష్పలత , ట్రాఫిక్ ఏసీబీ బాలస్వామి , ట్రాఫిక్ సీఐలు నరేష్ కుమార్, వెంకటేష్ కుమార్, కే. రామకృష్ణ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement