Thursday, May 16, 2024

Breaking : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బిజెపికి మ‌ద్ద‌తివ్వాల‌ని- మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేని కోరిన రాజ్ నాథ్ సింగ్

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేకు ..కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బిజెపికి మ‌ద్ద‌తివ్వాల‌ని విన‌తి చేశారు. వివాద‌ర‌హితుడైన అభ్య‌ర్ధిని విప‌క్షాలు సూచిస్తాయి. మీరు మ‌ద్ద‌తిస్తారా అని రాజ్ నాథ్ ని అడిగిన మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement