Tuesday, April 30, 2024

Delhi: హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురు

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ అరెస్ట్ ను హైకోర్టు సమర్ధించింది. తన అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొంటూ కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement