Saturday, May 4, 2024

అస్వ‌స్థ‌త‌కి గురైన సీఎం కేసీఆర్ భార్య‌-య‌శోద‌లో చికిత్స‌

సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు. దాంతో ఆమెని య‌శోద ఆసుప‌త్రిలో చేర్చారు.స్వల్ప అస్వస్థత తో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు సోమవారం యశోద ఆసుపత్రికి తరలించారు.కాగా చికిత్స పొందుతున్న శోభను డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా భార్య‌ని చూసేందుఉ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement