Thursday, April 25, 2024

రేపు మరోసారి విపక్ష పార్టీల సమావేశం

రాష్ట్రపతి ఎన్నికకు విపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం విపక్ష పార్టీలు రేపు ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నాయి. రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి ఖరారు పై విపక్ష పార్టీలు చర్చించనున్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికే గోపాల క్రిష్ణ గాంధీ నిరాకరించగా.. శరద్ పవార్, ఫారూక్ అబ్దుల్లా లు పోటీ నుంచి తప్పుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement