Thursday, April 25, 2024

నారాయ‌ణ్‌ఖేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సంగారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. నారాయ‌ణ్‌ఖేడ్ ప‌ట్ట‌ణానికి సీఎం చేరుకున్నారు. రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయ‌ణ‌ఖేడ్ పట్టణ శివారులో కేసీఆర్ శంకుస్థాపన చేయ‌నున్నారు. అనంతరం అక్కడే 1.30 లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత కొద్దిసేపు టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు, అధికారులతో ముచ్చటించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement