Sunday, May 5, 2024

సాయన్న మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయ‌న్న కాసేప‌టి క్రిత‌మే క‌న్నుమూశారు. సాయ‌న్న మృతి ప‌ట్ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాయన్న కుటుంబ స‌భ్యులకు సీఎం కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. సాయ‌న్న మృతి భాదాక‌ర‌మ‌న్నారు. 5సార్లు ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు సేవ చేశార‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement