Friday, April 26, 2024

విశాఖ బీచ్ లో ఇద్దరు యువకుల గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బీచ్ లో గల్లంతైన యువకులు వాసుపల్లి ప్రవీణ్, ఉమ్మిడి అనిల్ గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం సముద్రంలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. సరదా కోసం అని వెళ్లిన యువకులు గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement