Monday, April 29, 2024

Tirupati: వకుళామాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వకుళామాత ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని సీఎం జగన్ తొలి దర్శనం చేసుకున్నారు. తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో సీఎం జగన్‌ పూజల్లో పాల్గొన్నారు. అంతకంటే ముందుగా జగన్ వకుళామాత ఆలయ ఆవరణలో మొక్కనాటారు. టిన సీఎం జగన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement