Monday, April 29, 2024

TS | కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్.. సిద్ధంగా ఉండాలని ఆదేశాలు

తెలంగాణ‌ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్న త‌రువాత‌.. ఈనెల 21న కలెక్టర్లతో తొలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెర్స్‌కు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు.. కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement