Sunday, May 19, 2024

తిరుమ‌ల చేరుకున్న సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తిరుమలకు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఈరోజు సాయంత్రం తిరుమల ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఈసంద‌ర్భంగా టీటీడీ ఈఓ ఏవీ ధ‌ర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందించి వారికి స్వాగతం పలికారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement