Sunday, May 19, 2024

China Masters | ఫైనల్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ

చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన భారత్ స్టార్ డబుల్స్ జోడీ ఫైనల్ ఇవ్వాల జరిగిన ఫైలన్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 19-21, 21-18, 19-21 తేడాతో ఓడిపోయింది. చైనా జోడీ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ లపై గంటా తొమ్మిది నిమిషాల పాటు పోరాడిన భారత జోడీ నిరాశతో వెనుదిరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement