Friday, April 26, 2024

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ ఎక్కడా తగ్గడం లేదు..దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాజకీయనాయకులు, సెలబ్రిటీలు ఎవరిని వదలడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాను సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందిరిని టెస్టులు చేయించుకోవాలసిందిగా కోరారు మంత్రి ప్రకాష్ జవదేకర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement