Thursday, May 2, 2024

రాయ్‌రంగాపూర్‌లో సంబురాలు.. ద్రౌపది ముర్ము స్వంత పట్టణంలో పండుగ వాతావరణం

భువనేశ్వర్‌: 15వ రాష్ట్రపతిగా భారీ మెజారిటీ వచ్చిన ద్రౌపది ముర్ము స్వంత పట్టణమైన ఒడిశ్శాలోని రాయ్‌రంగాపూర్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకరి నొకరు స్వీట్లు పంచుకున్నారు. గిరిజనులు తమ సాంప్రదాయ నృత్యాలు చేశారు. యశ్వంత్‌ సిన్హాపై ఇంత భారీ మెజారిటీతో గెలుపొందిన ముర్మును అభినందిస్తూ విజయోత్సవ ఉరేగింపులు జరుగుతున్నాయి.

స్థానిక బిజెపి నేతలు 20 వేల లడ్డూలు చేయించారు. 100 వరకు బ్యానర్లు కట్టారు. ద్రౌపది ముర్ము ఇక్కడి నుంచి పెరిగి పెద్దయ్యారు. ఆమె చురుకైన విద్యార్థి అని ఆమె చదువుకున్న స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ అన్నారు. మహిళాలోకం గర్వపడేలా ముర్ము విజయం పొందారని ముర్ము బంధువులు పలువురు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement