బర్మింగ్హామ్:ఇంగ్లండ్పై ఒక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటిగాడిగా పేస్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. అంతకముందు 22 వికెట్ల పడగొట్టిన కపిల్దేవ్ రికార్డును ఇప్పుడు 23 వికెట్ల పడగొట్టిన బుర్మా అధిగమించాడు.
కాగా ప్రస్తుతం మూడో స్థానంలో 19 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. ఇంగ్లండ్తో జరిగిన ఐదవ టెస్టు రెండో ఇన్నింగ్స్లో బుమ్రా 2 వికెట్లు పడగొట్టాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.