Saturday, May 4, 2024

Breaking | 20 మంది డిస్పీల బదిలీ

రాష్ట్రంలో పనిచేస్తున్న 20 మంది డిస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో గత 15 రోజులుగా పోలి శాఖలో బదిలీల జాతర కొనసాగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఎస్పీలతోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారులను సైతం బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement