Tuesday, April 30, 2024

Breaking : టిప్ప‌ర్ ని ఢీ కొన్న బైక్ : ఇద్ద‌రు మృతి, ఒక‌రి ప‌రిస్థితి విష‌మం

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం నక్కలంపేట దగ్గర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది..సర్వీస్ రోడ్డుపై బైకును ఢీకొంది టిప్పర్…
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్ష‌త‌గాత్రుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాంతో అత‌నికి చికిత్స కొన‌సాగుతుంది. మృతుల్లో ఒకరు అనసాగరానికి చెందిన కర్రీ గోపి, మరొకరు కంచికచెర్లకు చెందిన పి గోపిగా పోలీసులు గుర్తించారు…పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement