Monday, April 29, 2024

Breaking : కర్నూలు జిల్లాలో ముగ్గురు ఎస్సైల బదిలీ..

కర్నూలు జిల్లాలో ముగ్గురు ఎస్ఐలు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిలో ఆదోని ఒకటో పోలీసు స్టేషన్ ఎస్సై మోహనకిశోర్ రెడ్డిని పత్తికొండ పోలీసుస్టేషన్ కు బదిలీ కాగా, కర్నూల్ నాలుగో పట్టణ ఎస్సై చిరంజీవిని ఆదోని ఒకటో పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. ఇక వీఆర్ లో ఉన్న హనుమంతరెడ్డిని కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ కు బదిలీ చేస్తూ ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement